Logo
Download our app
మధుసూదన్‌కు నంది ఎక్సలెన్స్ అవార్డు
NEWS   Nov 17,2025 06:35 pm
హనుమకొండ: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని రక్ష సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతిష్టాత్మక 'నంది ఎక్సలెన్స్ అవార్డ్స్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. శ్రీ లక్ష్మినరసింహ స్వామి మ్యాట్రిమోని వ్యవస్థాప కులు సందగల్ల మధుసూధన్ గౌడ్ ను 'బెస్ట్ మ్యారే జ్ బ్యూరో మీడియేటర్'గా గుర్తిస్తూ నంది ఎక్సలె న్స్ అవార్డుతో సత్కరించారు. వివాహ సంబంధా లను ఏర్పరచడంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ రక్ష సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఛైర్మన్ బోయిన స్వరూప ఆధ్వర్యంలో ఈ అవార్డును బహుకరించారు.

Top News


LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 06:07 pm
సులభంగా డబ్బు వస్తుందని ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా అడుగుతున్నారా?
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
LATEST NEWS   Jun 13,2026 03:07 pm
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ శేఖర్ బంజర సమీపంలోని రామస్వామి గుంపు పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి పడిపోయిన కర్క శ్రీను (28)...
⚠️ You are not allowed to copy content or view source