Logo
Download our app
100% ముందే చెప్పిన 'గేమ్‌ఛేంజ‌ర్' స‌ర్వే
NEWS   Nov 14,2025 05:54 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధి స్తుంద‌ని వెల్ల‌డించిన‌ 'గేమ్ ఛేంజ‌ర్ - మీడియబాస్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ 100% నిజ‌మ‌య్యాయి. పోలిం గ్ డే సాయంత్రం ఈ సంస్థ త‌మ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లి తాల్లో కాంగ్రెస్ 48%, BRS 39%, BJP 09% ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పింది. తాజా ఫ‌లితాల్లో ప‌ర్సెంటే జీలు కూడా అతి స‌మీపంలో రావ‌డంతో గేమ్‌ఛేం జ‌ర్ సంస్థ నిర్వ‌హ‌కులు ఆనందం వ్య‌క్తం చేశారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ప‌ర్సెంటేజీల‌తో స‌హా త‌మ స‌ర్వే అంచ‌నాలు నిజ‌మ‌య్యాయని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Top News


LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:27 pm
ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలి
HYD: ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచాలని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి...
LATEST NEWS   Nov 20,2025 01:27 pm
ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలి
HYD: ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచాలని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి...
LATEST NEWS   Nov 20,2025 12:45 pm
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌...
LATEST NEWS   Nov 20,2025 12:45 pm
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌...
⚠️ You are not allowed to copy content or view source