Logo
Download our app
దొంగల బీభత్సం మూడు ఇండ్లలో చోరీ
NEWS   Nov 14,2025 11:44 pm
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో దొంగల హల్‌చల్ కలకలం రేపింది. ఒకే రోజు 3 ఇళ్లలో వరుసగా చోరీలకు దొంగలు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న వేముల రమేష్, తగురం తిరుపతి, దివీన్ కుమార్ ఇళ్లలో దొంగలు దాడి చేశారు. 3 ఇళ్లలో కలిసి సుమారు రూ.50 వేల నగదు, తులం మేర బంగారం అపహరించినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు.

Top News


LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
LATEST NEWS   Jun 13,2026 06:14 pm
'పేద‌ల‌ను ఆదుకుంటున్న ప్రజా ప్రభుత్వం'
రెండున్నరేళ్ల‌లో కోరుట్ల నియోజకవర్గంలోని లబ్ధిదారులకు 7 కోట్ల 50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులను అందాయ‌ని జువ్వాడి నర్సింగరావు చెప్పారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని...
⚠️ You are not allowed to copy content or view source