Logo
Download our app
దొంగల బీభత్సం మూడు ఇండ్లలో చోరీ
NEWS   Nov 14,2025 11:44 pm
పెద్దపల్లి మండలం పెద్దబొంకూర్ గ్రామంలో దొంగల హల్‌చల్ కలకలం రేపింది. ఒకే రోజు 3 ఇళ్లలో వరుసగా చోరీలకు దొంగలు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న వేముల రమేష్, తగురం తిరుపతి, దివీన్ కుమార్ ఇళ్లలో దొంగలు దాడి చేశారు. 3 ఇళ్లలో కలిసి సుమారు రూ.50 వేల నగదు, తులం మేర బంగారం అపహరించినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు.

Top News


LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:27 pm
ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలి
HYD: ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచాలని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి...
LATEST NEWS   Nov 20,2025 01:27 pm
ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలి
HYD: ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచాలని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి...
LATEST NEWS   Nov 20,2025 12:45 pm
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌...
LATEST NEWS   Nov 20,2025 12:45 pm
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌...
⚠️ You are not allowed to copy content or view source