Logo
Download our app
బాదితులను పరామర్శించిన అధికారులు
NEWS   Nov 13,2025 06:58 pm
బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో పిచ్చికుక్క స్టైరవిహారం చేసి సుమారు 20 మందిని గాయపరిచిన ఘటనలో స్థానిక ఎంపీడీవో శివ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో లోవరాజు సిబ్బందితో కలిసి బాధితులను పరామర్శించారు. ఇళ్లకు నేరుగా వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారికి మెరుగైన అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం పంచాయతీ అధికారులతో సమావేశమై మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో వీధి కుక్కల బెడదను నిర్మూలించే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Top News


LATEST NEWS   Nov 13,2025 08:11 pm
టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు నేనే కడతా
కేంద్ర మంత్రి బండి సంజయ్ బాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విద్యార్థుల ఫీజులు చెల్లించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో...
LATEST NEWS   Nov 13,2025 08:11 pm
టెన్త్ విద్యార్థుల పరీక్ష ఫీజు నేనే కడతా
కేంద్ర మంత్రి బండి సంజయ్ బాటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా విద్యార్థుల ఫీజులు చెల్లించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో...
BIG NEWS   Nov 13,2025 07:21 pm
కొండా సురేఖను క్షమించిన నాగార్జున
కోర్టులో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు. నాగార్జున ఫ్యామిలీపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు మంత్రి...
BIG NEWS   Nov 13,2025 07:21 pm
కొండా సురేఖను క్షమించిన నాగార్జున
కోర్టులో కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును నాగార్జున విత్‌డ్రా చేసుకున్నారు. నాగార్జున ఫ్యామిలీపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు మంత్రి...
TECHNOLOGY   Nov 13,2025 06:55 pm
ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. AI విప్లవం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా “చనిపోయింది” అంటూ ఆయన...
TECHNOLOGY   Nov 13,2025 06:55 pm
ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. AI విప్లవం నేపథ్యంలో ప్రస్తుత విద్యా వ్యవస్థ పూర్తిగా “చనిపోయింది” అంటూ ఆయన...
⚠️ You are not allowed to copy content or view source