Logo
Download our app
5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు
NEWS   Nov 12,2025 08:27 pm
ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశంలోని 5 విమానాశ్రయాలకు తాజాగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. HYD, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌పోర్టులు పేల్చేస్తామని దుండగుల నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ HYD సహా మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. బస్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్‌లోనూ సోదాలు నిర్వహిస్తోంది.

Top News


LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:27 pm
ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలి
HYD: ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచాలని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి...
LATEST NEWS   Nov 20,2025 01:27 pm
ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలి
HYD: ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచాలని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి...
LATEST NEWS   Nov 20,2025 12:45 pm
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌...
LATEST NEWS   Nov 20,2025 12:45 pm
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌...
⚠️ You are not allowed to copy content or view source