Logo
Download our app
ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ భారీ ప్రభావం
NEWS   Nov 12,2025 02:59 pm
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించి నితీశ్ ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 5 సీట్ల వరకు గెలుచుకోవచ్చని అంచనా వేసినప్పటికీ, సీట్లు గెలవకపోయినా పార్టీ ఓట్ షేర్‌లో ప్రభావం మాత్రం బలంగా ఉంది. ఎన్డీయే వ్యతిరేక ఓట్లను ఈ పార్టీ చీల్చింది. దీనివల్ల ప్రతిపక్ష మహాగఠ్ బంధన్ కూటమి తీవ్రంగా నష్టపోయింది. జన్ సురాజ్ ఓట్లు చీల్చడం వల్ల అంతిమంగా అధికార ఎన్డీయే కూటమికే ప్రయోజనం చేకూరిందని విశ్లేషకులు చెబుతున్నారు.

Top News


LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:36 pm
నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిల‌వ‌గానే...
LATEST NEWS   Nov 20,2025 01:27 pm
ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలి
HYD: ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచాలని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి...
LATEST NEWS   Nov 20,2025 01:27 pm
ఇంటింటికి వెళ్లి చీరలు పంచాలి
HYD: ఇంటింటికి ఇందిరమ్మ చీరలు పంచాలని మంత్రి సీత‌క్క అధికారుల‌ను ఆదేశించారు. గ్రామ స్థాయిలో బృంద సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 18 ఏళ్లు పైబడిన ప్రతి...
LATEST NEWS   Nov 20,2025 12:45 pm
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌...
LATEST NEWS   Nov 20,2025 12:45 pm
పదోసారి బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణం
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్‌ కుమార్‌ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌...
⚠️ You are not allowed to copy content or view source