Logo
Download our app
10 జట్లతో విమెన్స్‌‌ వన్డే వరల్డ్‌‌ కప్‌‌–2029
NEWS   Nov 08,2025 10:36 am
విమెన్స్‌‌ వన్డే వరల్డ్‌‌ కప్‌‌–2029ను 10 జట్లతో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 8 జట్ల ఫార్మాట్‌‌ను విస్తరించనుంది. ‘ఇండియాలో జరిగిన వన్డే వరల్డ్‌‌ కప్‌‌కు భారీ ఆదరణ లభించింది. మరిన్ని దేశాలకు విస్తరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎడిషన్‌‌లో 10 జట్లకు అవకాశం కల్పిస్తాం. ఈ సారి మెగా కప్‌‌ పోటీలను 3 లక్షల మంది స్టేడియాల్లో వీక్షించారు. విమెన్స్‌‌ క్రికెట్‌‌లో ఇదో రికార్డు. ఆన్‌‌ స్క్రీన్‌‌ ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇండియాలో 500 మిలియన్ల వ్యూయర్‌‌షిప్‌‌ నమోదైంది’ అని ఐసీసీ పేర్కొంది. మాజీ కెప్టెన్​ మిథాలీ రాజ్, అమోల్​ మజుందార్​​ను విమెన్స్​ క్రికెట్​ కమిటీలోకి తీసుకున్నారు.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source