Logo
Download our app
'వందేమాతరం' ఉత్సవాలు ప్రారంభించిన మోదీ
NEWS   Nov 07,2025 01:00 pm
భారత జాతీయ గీతం 'వందేమాతరం' 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందేమాతరం స్మారక నాణెం, పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు.

Top News


LATEST NEWS   Nov 28,2025 12:54 pm
2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి
అమరావతి: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన...
LATEST NEWS   Nov 28,2025 12:54 pm
2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి
అమరావతి: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన...
LATEST NEWS   Nov 28,2025 11:52 am
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు,...
LATEST NEWS   Nov 28,2025 11:52 am
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు,...
LATEST NEWS   Nov 28,2025 11:38 am
బలహీనవర్గాల్లో వెలుగులు నింపిన‌ ఫూలే
బహుజనలకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబా ఫూలే వ‌ర్థంతి నేడు. 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారు. అణచివేతకు...
LATEST NEWS   Nov 28,2025 11:38 am
బలహీనవర్గాల్లో వెలుగులు నింపిన‌ ఫూలే
బహుజనలకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబా ఫూలే వ‌ర్థంతి నేడు. 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారు. అణచివేతకు...
⚠️ You are not allowed to copy content or view source