Logo
Download our app
వాటర్ ప్లాంట్ యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్
NEWS   Nov 07,2025 12:11 pm
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వాటర్ ప్లాంట్ యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని వాటర్ ప్లాంట్ యజమానులకు పిలిచి ఐఎస్ఐ మార్కు పర్మిషన్ తెచ్చుకోవాలని 2 నెలల గడువు ఇస్తున్నామని తెలిపారు. మీరు ఇప్పుడు సప్లై చేసే మంచినీటిని శుద్ధి చేయాలని, వినియోగించే ప్లాస్టిక్ డబ్బాలను శుభ్రంగా కడిగి మంచినీరు అందివ్వాలని, మంచినీటి వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, మంచినీరు కలుషితం వల్ల ప్రజలు జ్వరాల బారినపడి అనారోగ్యాల పాలవుతారని, మంచినీరు కలుషితం కాకుండా చూడాలని తెలిపారు. సానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్ ముజీబ్, సిబ్బంది పాల్గొన్నారు

Top News


LATEST NEWS   Nov 28,2025 12:54 pm
2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి
అమరావతి: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన...
LATEST NEWS   Nov 28,2025 12:54 pm
2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి
అమరావతి: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన...
LATEST NEWS   Nov 28,2025 11:52 am
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు,...
LATEST NEWS   Nov 28,2025 11:52 am
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు,...
LATEST NEWS   Nov 28,2025 11:38 am
బలహీనవర్గాల్లో వెలుగులు నింపిన‌ ఫూలే
బహుజనలకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబా ఫూలే వ‌ర్థంతి నేడు. 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారు. అణచివేతకు...
LATEST NEWS   Nov 28,2025 11:38 am
బలహీనవర్గాల్లో వెలుగులు నింపిన‌ ఫూలే
బహుజనలకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబా ఫూలే వ‌ర్థంతి నేడు. 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారు. అణచివేతకు...
⚠️ You are not allowed to copy content or view source