Logo
Download our app
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: ఎండి సోహైల్
NEWS   Nov 07,2025 12:05 pm
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి సోహైల్ తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు రావు ఆదేశాల మేరకు మెట్ పల్లి మైనార్టీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి గంగుల వివేక్ వెంకటస్వామి సారధ్యంలో జూబ్లీహిల్స్ లో ప్రచారం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మెట్ పల్లి పట్టణానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ మహమ్మద్, ఎండి తలహ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Nov 28,2025 12:54 pm
2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి
అమరావతి: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన...
LATEST NEWS   Nov 28,2025 12:54 pm
2028 మార్చి నాటికి రాజధాని పనులు పూర్తి
అమరావతి: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన...
LATEST NEWS   Nov 28,2025 11:52 am
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు,...
LATEST NEWS   Nov 28,2025 11:52 am
అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర మంత్రి శంకుస్థాపన
తుళ్లూరు: అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబు,...
LATEST NEWS   Nov 28,2025 11:38 am
బలహీనవర్గాల్లో వెలుగులు నింపిన‌ ఫూలే
బహుజనలకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబా ఫూలే వ‌ర్థంతి నేడు. 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారు. అణచివేతకు...
LATEST NEWS   Nov 28,2025 11:38 am
బలహీనవర్గాల్లో వెలుగులు నింపిన‌ ఫూలే
బహుజనలకు విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు జ్యోతిబా ఫూలే వ‌ర్థంతి నేడు. 1827 ఏప్రిల్ 11న ప్రస్తుత పశ్చిమ మహారాష్ట్రలో జన్మించారు. అణచివేతకు...
⚠️ You are not allowed to copy content or view source