Logo
Download our app
చత్తీస్‌ఘడ్‌లో ఢీకొన్న 2 రైళ్లు
NEWS   Nov 04,2025 06:29 pm
చత్తీస్‌ఘడ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బిలాస్‌పూర్‌ దగ్గర ఆగి ఉన్న గూడ్సు రైలును కోర్బా ప్యాసింజన్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. ప్యాసింజర్‌ రైలు ఇంజన్‌ గూడ్సు రైలు పైకి ఎక్కింది. చాలా మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే అధికారులు ఇంకా ఖచ్చితమైన సంఖ్యలను నిర్ధారించలేదు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Top News


SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
SPORTS   Jan 28,2026 11:17 pm
వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్
4వ T20 I మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 18.4 ఓవర్లలో 165...
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:10 pm
సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ ప్రారంభం
ఉత్తరాంధ్ర విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో గుజరాత్‌కు చెందిన సుప్రసిద్ధ సంకల్‌చంద్ పటేల్ యూనివర్శిటీ విశాఖపట్నం ద్వారకానగర్‌లో తన నూతన సమాచార కేంద్రాన్ని ప్రారంభించింది....
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
LATEST NEWS   Jan 28,2026 11:08 pm
గద్దెపైకి సారలమ్మ.. అద్భుత దృశ్యం..!
మేడారం మహా జాతరలో అసలైన ఘట్టం ఆవిష్కృతమైంది. డప్పుల దరువులు, శివసత్తుల పూనకాల నడుమ కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపై కొలువుదీరింది. అటు కొండాయి నుంచి గోవిందరాజు,...
⚠️ You are not allowed to copy content or view source