Logo
Download our app
భారీగా పెరిగిన‌ బ్రాండ్ వాల్యూ
NEWS   Nov 04,2025 12:36 pm
భారత మహిళల జట్టు వరల్డ్ కప్‌ను గెలుచుకోవ‌డంతో క్రికెటర్ల బ్రాండ్‌ వాల్యూ 25 నుంచి 100% వరకు పెరిగింది. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ.. సోషల్‌ మీడియా అకౌంట్లకు ఒక్కసారిగా ఫాలోవర్లూ పెరిగారు. జెమీమా రోడ్రిగ్స్‌.. బ్రాండ్‌ వాల్యూ 100% వరకు పెరిగింది. జెమీమా బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌ ఫీజు.. ₹75 లక్షల నుంచి ₹1.5 కోట్ల వరకు ఛార్జ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఆమె.. రెడ్‌ బుల్‌, బోట్‌, Surfxlకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. స్మృతి మంధాన ఇప్పటికే 16 బ్రాండ్‌లకు ప్రచారకర్త. ఒక్కో బ్రాండ్‌కు రూ.1.5 నుంచి 2 కోట్ల వరకు సంపాదిస్తోంది. వరల్డ్ కప్‌ విజయంతో కొన్ని గంటల్లోనే టీమ్‌ఇండియా క్రికెటర్ల బ్రాండ్‌ వాల్యూ విపరీతంగా పెరిగింది.

Top News


SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
SPORTS   Jun 14,2026 12:16 am
తొలి వన్డేలో టీమిండియా విజయం!
ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. గిల్ వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో అత్యంత...
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LIFE STYLE   Jun 14,2026 12:02 am
వీరి తెలివికి హైట్సాప్
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
LATEST NEWS   Jun 13,2026 11:55 pm
బండి సంజయ్‌కు తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన \'మనబడి మన బాధ్యత\' కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా...
⚠️ You are not allowed to copy content or view source