హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్గా
మర్యాద రమాదేవి బాధ్యతలు
NEWS Oct 31,2025 11:54 am
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. నూతన కమిటీ సభ్యులతో పాటు ఈసీ మెంబర్గా మర్యాద రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రమాదేవికి రిటర్నింగ్ ఆఫీసర్ నియామక పత్రం అందించారు. జూబ్లీహి ల్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు ఆధ్వ -ర్యంలో నూతన కమిటీని సత్కరించారు. సీనియ ర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, విరహత్ అలీ, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.