Download our app
✖
Download our app
హైకోర్టు తీర్పుపై 'సుప్రీం'కు సర్కార్!
NEWS Oct 11,2025 11:58 am
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో9పై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర సర్కార్ డిసైడైనట్లు తెలుస్తోంది. స్టేను ఎత్తివేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ కౌన్సిల్తో వాదనలు వినిపించాలని భావిస్తోంది.
Top News
LIFE STYLE Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
LIFE STYLE Oct 18,2025 11:42 am
భారీగా పతనమైన బంగారం, వెండి రేట్లు
బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా కళ్లెం పడింది. వెండి ధర ఒక్కరోజే కిలోపై ₹13,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ₹ 13,000 పతనమై...
BIG NEWS Oct 18,2025 11:30 am
TG: కొనసాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ...
BIG NEWS Oct 18,2025 11:30 am
TG: కొనసాగుతోన్న బీసీ బంద్
బీసీలకు రిజర్వేషన్లలో న్యాయమైన వాటా కోసం బీసీ జేఏసీ చేపట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. ఈ...
LATEST NEWS Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ బీసీ బంద్లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
LATEST NEWS Oct 18,2025 07:22 am
బీసీలు 42 % కాదు.. 52%: ఈటల
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ బీసీ బంద్లో పాల్గొని మాట్లాడారు. ‘‘బీసీలు 52 శాతం ఉంటే...
⚠️ You are not allowed to copy content or view source