Logo
Download our app
భారత్ – చైనా మధ్య విమాన సర్వీసులు
NEWS   Oct 02,2025 11:48 pm
భారత్ – చైనా మధ్య త్వరలో విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒప్పందం కుదిరినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గల్వాన్ ఘర్షణల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిని ఐదేళ్లుగా సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత నెలలో మోదీ, అంతకుముందు జైశంకర్ చైనాలో పర్యటించడంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాయి. ఈ క్రమంలో విమాన సర్వీసుల రాకపోకలకు మార్గం సుగమమైంది.

Top News


LATEST NEWS   Dec 06,2025 07:43 pm
పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
ఇదిగో 100 పదాల లోపు, శుభ్రంగా, వార్తా శైలిలో రాసిన వార్త: --- కథలాపూర్‌లోని కళాధర హైస్కూల్‌లో యెల్లో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లో డ్రెస్సులు ధరిచి,...
LATEST NEWS   Dec 06,2025 07:43 pm
పాఠశాలలో ఘనంగా ఎల్లో డే వేడుకలు
ఇదిగో 100 పదాల లోపు, శుభ్రంగా, వార్తా శైలిలో రాసిన వార్త: --- కథలాపూర్‌లోని కళాధర హైస్కూల్‌లో యెల్లో డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎల్లో డ్రెస్సులు ధరిచి,...
LATEST NEWS   Dec 06,2025 07:37 pm
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు...
LATEST NEWS   Dec 06,2025 07:37 pm
జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు...
NRI   Dec 06,2025 01:38 pm
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...
NRI   Dec 06,2025 01:38 pm
హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో...
⚠️ You are not allowed to copy content or view source