తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Sep 29,2025 07:52 am
తిరుమల భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 79 వేల 496 మంది భక్తులు దర్శించుకున్నారు. 29 వేల 591 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.79 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు ఈవో సింఘాల్. క్రిష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.