శ్రీవారి హుడీ ఆదాయ రూ. 3.36 కోట్లు
NEWS Sep 28,2025 07:35 am
తిరుమల శ్రీవారిని 75 వేల 6 మంది భక్తులు దర్శించుకున్నారు. 45 వేల 413 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.36 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ప్రస్తుతం భక్తులు గోగర్బం డ్యాం సర్కిల్ వరకు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 24 గంటలకు పైగా పడుతుందని తెలిపారు.