Logo
Download our app
ఎండపల్లి: ఎమ్మార్వో కార్యాలయం ముట్టడి
NEWS   Sep 16,2025 05:28 pm
ఉమ్మడి వెల్గటూర్ మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులతో MRO కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతానని హామీ ఇచ్చి ఇంతవరకు పెంచలేదన్నారు. అనంతరం ఎండపల్లి MROకి వినతి పత్రం అందజేశారు. సతీష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 12:12 pm
ఆదివారం.. నిర్మలమ్మ బడ్జెట్ డే..!
ఫిబ్రవరి 1, 2026.. ఈ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‎ను ప్రవేశపెడ‌తారు. తొలిసారిగా ఆదివారం రోజు కేంద్ర...
LATEST NEWS   Jan 30,2026 12:12 pm
ఆదివారం.. నిర్మలమ్మ బడ్జెట్ డే..!
ఫిబ్రవరి 1, 2026.. ఈ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‎ను ప్రవేశపెడ‌తారు. తొలిసారిగా ఆదివారం రోజు కేంద్ర...
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
⚠️ You are not allowed to copy content or view source