Logo
Download our app
7 ల‌క్ష‌లు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు
NEWS   Sep 14,2025 11:21 pm
సదాశివనగర్ (కామారెడ్డి): సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొలిప్యాక శ్రీనివాస్ ఇటీవల సైబర్ మోసగాళ్లకు బలై 7 లక్షల రూపాయలు కోల్పోయారు. వాట్సాప్‌లో వచ్చిన ఒక సందేశాన్ని ఓపెన్ చేయగానే డబ్బులు డెబిట్ అయినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటికే 7 లక్షలు మాయం అయ్యాయని ఆయన వేదన వ్యక్తం చేశారు. 1 లక్ష రూపాయలు మాత్రం ఫ్రీజ్ చేయబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మాజీ జడ్పిటిసి రాజేశ్వరరావు పరామర్శించి, ధైర్యం కోల్పోవద్దని సూచించారు. వ్యాపారవేత్తలు బోరింగ్ రామ్ రెడ్డి, నర్సారెడ్డి, అశోక్ రెడ్డి కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.

Top News


LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
LATEST NEWS   Jan 30,2026 11:28 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్
ఢిల్లీతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. సౌత్ రాష్ట్రాల్లోని ప్రధాన సిటీల లిస్టులో మాత్రం హైదరాబాద్‌ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో నిలిచింది. PCB గణాంకాల ప్రకారం WHO నిబంధనల...
⚠️ You are not allowed to copy content or view source