Logo
Download our app
వరద నీటిని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
NEWS   Sep 13,2025 06:24 pm
మణుగూరు సురక్ష బస్ స్టాండ్ రైల్వే బ్రిడ్జి సమీపంలో భారీగా వరద నీరు చేరింది . వెంటనే అప్రమత్తమైన మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్ ప్రసాద్ శనివారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రోడ్లపై నీరు నిలవకుండా ఉండేందుకు తగిన చర్యలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను చేస్తామని తెలియజేశారు. తక్షణమే సిబ్బంది సహకారంతో నీటిని డ్రైనేజీ ద్వారా క్లీన్ చేసే పనులు చేపడతామని తెలిపారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
⚠️ You are not allowed to copy content or view source