Logo
Download our app
కాంగో, ఈక్వెటార్ లో ప‌డ‌వ ప్ర‌మాదం 193 మంది మృతి
NEWS   Sep 13,2025 08:02 am
కాంగోలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. రెండు ప‌డ‌వ ప్ర‌మాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో 193 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లుకోలెలా వద్ద కాంగో నదిలో 500 మంది ప్రయాణికులతో వెళ్తూ మంటల్లో చిక్కుకుని బోల్తా పడింది ప‌డ‌వ‌. ఈ ఘటనలో 209 మందిని రక్షించినట్లు పేర్కొన్నారు అధికారులు. మరోవైపు ఈక్వెటార్ ప్రావిన్స్‌లో జరిగిన మరో ప్రమాదంలో 86 మంది మృతి చెందారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
ASTROLOGY   Jan 30,2026 11:53 am
వ‌నం నుంచి జ‌నంలోకి.. ప్ర‌పంచానికి వినిపించిన అడ‌వి త‌ల్లుల గ‌ర్జ‌న‌
⚠️ You are not allowed to copy content or view source