Logo
Download our app
ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి
NEWS   Sep 11,2025 05:50 pm
గత 15 ఏళ్లుగా ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభం కోసం నిరంతరం పోరాటం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని విమర్శించారు సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ . కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కమిటీని నియమించి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఫలితం కనబడలేదని మండిపడ్డారు.

Top News


LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
⚠️ You are not allowed to copy content or view source