Logo
Download our app
3 నుంచి 9 గంటల మధ్యే ప్ర‌మాదాలు
NEWS   Sep 08,2025 10:05 pm
రోడ్డు ప్రమాదాలు అనగానే నిద్ర ముంచుకువచ్చే అర్ధరాత్రి దాటాకనో, తెల్లవారుజాము సమయంలో అధికంగా జరుగుతాయని అనుకుంటాం. కానీ నిజం వేరే. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేది.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల మధ్యే. ఈ 6 గంటలు రోజులో 25 శాతంతో సమానం. కానీ ఏకంగా 38.4 శాతం ప్రమాదాలు ఇంటికి చేరే సమయంలోనే జరుగుతున్నాయి. ఈ వాస్తవాన్ని కేంద్ర రహదారి రవాణాశాఖ 2023 నివేదికలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Top News


LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....
⚠️ You are not allowed to copy content or view source