Logo
Download our app
ఇంద్ర‌కీలాద్రి ఆల‌యం మూసివేత
NEWS   Sep 07,2025 08:14 am
చంద్ర గ్రహణం సందర్భంగా విజ‌య‌వాడ‌లోని ఇంద్రకీలాద్రి ఆలయం మూసి వేశారు. తిరిగి 8వ తేదీన సోమ‌వారం తెల్లవారుజామున 3:00 గంటలకు తెరుస్తారు. ఉదయం 8:30 వరకు ఆలయ శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు చేస్తారు. 8:30 గంటల నుండి భక్తులకు అన్ని రకాల దర్శనాలు తిరిగి ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు ఈవో.

Top News


LATEST NEWS   Jan 30,2026 07:01 pm
జనసేన పార్టీ అభ్యర్థిగా కొండా దేవాగౌడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆరో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కొండా దేవాగౌడ్ నామినేషన్ వేశారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 07:01 pm
జనసేన పార్టీ అభ్యర్థిగా కొండా దేవాగౌడ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఆరో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి కొండా దేవాగౌడ్ నామినేషన్ వేశారు. ఈ...
LATEST NEWS   Jan 30,2026 06:58 pm
చివరి రోజు నామినేషన్ల సందడి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పర్వంలో ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు వెల్లువెత్తాయి. పట్టణంలోని రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, తమ...
LATEST NEWS   Jan 30,2026 06:58 pm
చివరి రోజు నామినేషన్ల సందడి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ పర్వంలో ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు వెల్లువెత్తాయి. పట్టణంలోని రాజకీయ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, తమ...
LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...
⚠️ You are not allowed to copy content or view source