Logo
Download our app
పేదల పక్షాన అండగా ఉండేవి ఎర్రజెండాలే: సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా
NEWS   Sep 04,2025 07:14 am
పేదల పక్షాన ఎప్పుడూ అండగా ఉండేవి ఎర్రజెండాలే అని సీపీఐ జిల్లా అధ్యక్షుడు సాబీర్ పాషా అన్నారు. మంగళవారం మణుగూరు కిన్నెర కళ్యాణ మండపంలో సిపిఐ పార్టీ నియోజకవర్గస్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముందుగా రాష్ట్ర కమిటీ సభ్యులు అయోధ్య మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Top News


LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...
LATEST NEWS   Jun 15,2026 09:27 am
తెలంగాణలో 7 రోజుల పాటు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 7 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో...
LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...
LATEST NEWS   Jun 15,2026 09:14 am
తహశీల్దార్ సంతకం ఫోర్జరీ, 4గురు అరెస్ట్
మెట్ప పల్లి పట్టణంలోని ఆరపేట శివారులోని సర్వే నెం.191 భూమికి నకిలీ ఆబాది సర్టిఫికేట్ తయారు చేసి భూమి రిజిస్ట్రేషన్ చేసిన 6గురుపై కేసు నమోదు చేసి...
LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...
LATEST NEWS   Jun 14,2026 08:25 pm
కాకినాడ: చిన్నారి కోసం ముమ్మర గాలింపు
కాకినాడ జిల్లా తుని - సిహెచ్ అగ్రహారంలో జూన్ 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. Dy CM పవన్...
⚠️ You are not allowed to copy content or view source