చెక్ పోస్టులు రద్దు చేసిన సర్కార్
NEWS Aug 29,2025 10:31 am
రాష్ట్రంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని చెక్ పోస్టులు రద్దు చేసింది ప్రభుత్వం. అన్ని రెవెన్యూ చెక్ పోస్టులు, 14 బోర్డర్ చెక్ పోస్టులు, కామారెడ్డిలోని ఒక ఆర్టీఏ చెక్ పోస్టు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు.