Logo
Download our app
రూ. 53,922 కోట్లతో 30 ప్రాజెక్టుల‌కు ఆమోదం
NEWS   Aug 29,2025 08:44 am
రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆదేశించారు. రూ. 53922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీ ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతీ నెలా సమీక్షస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Top News


BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
BIG NEWS   Jan 30,2026 10:29 pm
கூத்தாநல்லூர் TNTJ கிளை சார்பில் பொதுக்கூட்டம்
கூத்தாநல்லூர் தமிழ்நாடு தவ்ஹீத் ஜமாஅத் கிளை சார்பாக ஜன.31 நாளை மாலை 4:30 மணிக்கு இஸ்மாயில் தெரு தனியார் திருமண மண்டபத்தில் 1.ஆம்புலன்ஸ் அர்ப்பணிப்பு 2.ரமலான் மாத...
BIG NEWS   Jan 30,2026 10:29 pm
கூத்தாநல்லூர் TNTJ கிளை சார்பில் பொதுக்கூட்டம்
கூத்தாநல்லூர் தமிழ்நாடு தவ்ஹீத் ஜமாஅத் கிளை சார்பாக ஜன.31 நாளை மாலை 4:30 மணிக்கு இஸ்மாயில் தெரு தனியார் திருமண மண்டபத்தில் 1.ஆம்புலன்ஸ் அர்ப்பணிப்பு 2.ரமலான் மாத...
⚠️ You are not allowed to copy content or view source