Logo
Download our app
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: DSP రాములు
NEWS   Aug 28,2025 01:11 pm
కోరుట్ల నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్‌ప‌ల్లి డీఎస్పీ రాములు సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని, పాడైపోయే ఇళ్లలో ఉన్నవారు తప్పనిసరిగా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100 నంబర్‌కు కాల్ చేయాలని లేదా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

Top News


LATEST NEWS   Jul 02,2026 11:59 pm
SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ నెం.72 బీఎల్‌వో కె. స్వర్ణలత ద్వారా తన...
LATEST NEWS   Jul 02,2026 11:59 pm
SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ నెం.72 బీఎల్‌వో కె. స్వర్ణలత ద్వారా తన...
LATEST NEWS   Jul 02,2026 11:57 pm
హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది: హైకోర్టు
చెరువుల ఆక్రమణ, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా, GHMCతో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం...
LATEST NEWS   Jul 02,2026 11:57 pm
హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది: హైకోర్టు
చెరువుల ఆక్రమణ, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా, GHMCతో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం...
ENTERTAINMENT   Jul 02,2026 09:26 pm
ఉత్తరాది ప్రేక్షకులకు టికెట్ ఆఫర్!
పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' జులై 3న విడుదల. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన...
ENTERTAINMENT   Jul 02,2026 09:26 pm
ఉత్తరాది ప్రేక్షకులకు టికెట్ ఆఫర్!
పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' జులై 3న విడుదల. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన...
⚠️ You are not allowed to copy content or view source