Logo
Download our app
మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడదాం
NEWS   Aug 26,2025 05:41 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడినట్లవుతుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడడం మనందరి ధ్యేయంగా ఉండాలని పిలుపునిచ్చారు. వినాయక నవరాత్రులను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.

Top News


LATEST NEWS   Jul 02,2026 11:59 pm
SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ నెం.72 బీఎల్‌వో కె. స్వర్ణలత ద్వారా తన...
LATEST NEWS   Jul 02,2026 11:59 pm
SIR ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేసిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా పోలింగ్ స్టేషన్ నెం.72 బీఎల్‌వో కె. స్వర్ణలత ద్వారా తన...
LATEST NEWS   Jul 02,2026 11:57 pm
హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది: హైకోర్టు
చెరువుల ఆక్రమణ, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా, GHMCతో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం...
LATEST NEWS   Jul 02,2026 11:57 pm
హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది: హైకోర్టు
చెరువుల ఆక్రమణ, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా, GHMCతో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం...
ENTERTAINMENT   Jul 02,2026 09:26 pm
ఉత్తరాది ప్రేక్షకులకు టికెట్ ఆఫర్!
పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' జులై 3న విడుదల. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన...
ENTERTAINMENT   Jul 02,2026 09:26 pm
ఉత్తరాది ప్రేక్షకులకు టికెట్ ఆఫర్!
పాన్-ఇండియా స్థాయిలో వస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' జులై 3న విడుదల. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన...
⚠️ You are not allowed to copy content or view source