Logo
Download our app
రామయ్య అన్నదానానికి లక్ష విరాళం
NEWS   Aug 24,2025 12:01 pm
భద్రాచలంలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తుడు ఆదివారం లక్ష రూపాయలు విరాళంగా అందించాడు. ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రం బ్యాంక్ కాలనీ కి చెందిన పోట్ల వంశీకృష్ణ స్వామివారి అన్నదానం నిమిత్తం 100,116/- రూపాయలు విరాళంగా రామాలయం వద్ద అందించారు. ఈ విరాళం చెక్కును ఆలయ ఈవో రమాదేవికి అందించారు. అనంతరం రామయ్య దర్శనం చేసుకున్నారు.

Top News


LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
LATEST NEWS   Jan 31,2026 11:18 am
భారీగా తగ్గిన బంగారం ధరలు
రెండో రోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
BIG NEWS   Jan 31,2026 12:34 am
మెగాస్టార్ మూవీ బ్లాక్ బస్టర్ రికార్డు!
చిరంజీవి మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మరో రికార్డు సాధించింది. ఒక్క నైజం ఏరియాలోనే 30 లక్షల+ మంది సినిమాను చూసినట్లు మేకర్స్ వెల్లడించారు. ఆల్ టైమ్...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
TECHNOLOGY   Jan 30,2026 10:44 pm
ఈ టెక్నాల‌జీతో వాహ‌నాలు ఢీ కొన‌వు
రోడ్డు ప్రమాదాలను తగ్గించే అధునాతన సాంకేతికత. వాహనాల్లో అమర్చే V2V (వాహికల్ టు వాహికల్) చిప్ ద్వారా ఎదురు ఎదురుగా వచ్చే వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొనకుండా...
⚠️ You are not allowed to copy content or view source