ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు
NEWS Aug 21,2025 10:16 am
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఎమ్మెల్యేల విషయంలో నెల రోజుల్లోపు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్, న్యాయవాదుల సూచనల అనంతరం నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు.