పోటెత్తిన గోదావరి, కృష్ణా, తుంగభద్ర
NEWS Aug 18,2025 06:56 pm
భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు. దీంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆయా నదీ పరీవాహక ప్రాంత లోతట్టు, లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లవద్దంటూ హెచ్చరించారు. ధవళేశ్వరం వద్ద గోదావరి ఇన్, ఔట్ ఫ్లో 4.35 లక్షల క్యూసెక్కులు ఉండగా ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా వరద ప్రకాశం 2.53 లక్షల క్యూసెక్కులకు చేరుకుందని జిల్లాల కలెక్టర్లను హెచ్చరించారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్.