మహారాష్ట్రలో ఉద్గిర్ వద్ద జగిత్యాల వాసులు గల్లంతు
NEWS Aug 18,2025 01:46 pm
మహారాష్ట్రలో ఉద్గిర్ వద్ద జగిత్యాల పట్టణంలోని టి ఆర్ నగర్ కు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. మహారాష్ట్రకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఘటన చోటు చేసుకుంది అని సమాచారం. సమాచారం అందగానే కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.