అక్టోబర్ 2 నుంచి సర్వేయర్ల సేవలు
NEWS Aug 18,2025 10:14 am
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో భూ సర్వేకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామన్నారు. ఇవాల్టి నుంచి రెండో విడత శిక్షణ కార్యక్రమం ప్రారంభమైందన్నారు. అక్టోబర్ 2 నుంచి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం సహాయ సంచాలకులకు రిపోర్ట్ చేయాలని మంత్రి ఆదేశించారు.