షర్మిలను కలిసిన నీలం రమేష్
NEWS Aug 15,2025 09:37 pm
కామారెడ్డి: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, కామారెడ్డి పట్టణానికి చెందిన కిసాన్ కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్త నీలం రమేష్ శుక్రవారం ఏపీ పీసీసీ (ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు.