జాతీయ జెండా ఆవిష్కరించిన మురళీగౌడ్
NEWS Aug 15,2025 10:25 am
HYD: 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ కార్పోరేటర్, కాంగ్రెస్ సీనియర్ నేత గుర్రం మురళీ గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ నియోజ కవర్గం యూసుఫ్గూడ డివిజన్లోని కృష్ణనగర్ మెయిన్ రోడ్డులో జరిగిన ఈ వేడుకలో గుర్రం మురళీ గౌడ్ దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ విశ్వగురు స్థానంలోకి దూసుకుపో తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.