Download our app
✖
Download our app
ఏసీబీకి చిక్కిన ఎస్ఐ
NEWS Aug 15,2025 09:40 am
రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అనకాపల్లి పట్టణ ఎస్ఐ ఈశ్వర్ రావు. సీజ్ చేసిన షాప్ ను తెరిపించేందుకు రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.
Top News
LATEST NEWS Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పథకాన్ని తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...
LATEST NEWS Feb 21,2026 05:42 pm
Fake: మహిళలకు నెలకు రూ.25,000
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ పథకాన్ని తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియా ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇంటి దగ్గరే పనిచేస్తే రూ.25వేలు...
LATEST NEWS Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS Feb 21,2026 05:17 pm
నిమిషం ఆలస్యమైనా ఎంట్రీ లేదు
AP: ఈ నెల 23 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు 1,537 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం...
LATEST NEWS Feb 21,2026 04:50 pm
యూత్ కాంగ్రెస్పై జగన్, కేటీఆర్ ఫైర్
ఢిల్లీ AI సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది....
LATEST NEWS Feb 21,2026 04:50 pm
యూత్ కాంగ్రెస్పై జగన్, కేటీఆర్ ఫైర్
ఢిల్లీ AI సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడాన్ని AP మాజీ సీఎం జగన్ ఖండించారు. ‘వారి తీరుతో మనమంతా సిగ్గుపడాల్సి వస్తోంది....
⚠️ You are not allowed to copy content or view source