Download our app
✖
Download our app
సీఎంకు లేఖ రాసిన మండలి చైర్మన్
NEWS Aug 14,2025 03:52 pm
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తక్షణమే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో గతంలో అప్పులు చేసి పనులు చేపట్టారని, తీరా ఇప్పటి దాకా చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. తనను కలిసి వారి గోడు వెళ్ల బోసుకున్నారని మానవతా దృక్పథంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని సూచించారు.
Top News
LATEST NEWS Feb 21,2026 04:41 pm
‘AI’ తీర్మానంపై 86 దేశాల సంతకాలు
ఢిల్లీ: ‘ఇండియా- AI ఇంపాక్ట్ సదస్సు’ విజయవంతమైందని, ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర IT మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై...
LATEST NEWS Feb 21,2026 04:41 pm
‘AI’ తీర్మానంపై 86 దేశాల సంతకాలు
ఢిల్లీ: ‘ఇండియా- AI ఇంపాక్ట్ సదస్సు’ విజయవంతమైందని, ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర IT మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై...
LATEST NEWS Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
⚠️ You are not allowed to copy content or view source