ఓడ రేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
NEWS Aug 14,2025 05:37 am
ఏపీలో ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్. లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.