Logo
Download our app
ఈడీ విచార‌ణ‌కు మంచు లక్ష్మీ
NEWS   Aug 13,2025 02:38 pm
బెట్టింగ్ యాప్స్ కేసులో బుధ‌వారం న‌టి మంచు ల‌క్ష్మీ ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. పలు గేమింగ్‌ యాప్‌లను ప్రమోట్ చేశారు. ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అంటూ సోషల్‌ మీడియాలో ప్రమోషన్లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పికే ఈ కేసులో సినీ న‌టీన‌టుల‌తో పాటు సోష‌ల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ పై కేసులు న‌మోద‌య్యాయి. మ‌నీ లాండ‌రింగ్ కింద ఈడీ ద‌ర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్ప‌టికే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ప్ర‌కాశ్ రాజ్, ద‌గ్గుబాటి రానా హాజ‌ర‌య్యారు.

Top News


LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...
LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...
⚠️ You are not allowed to copy content or view source