బెట్టింగ్ యాప్స్ కేసులో బుధవారం నటి మంచు లక్ష్మీ ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. పలు గేమింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఈజీగా డబ్బు సంపాదించొచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పికే ఈ కేసులో సినీ నటీనటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్యూయర్స్ పై కేసులు నమోదయ్యాయి. మనీ లాండరింగ్ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి రానా హాజరయ్యారు.