Logo
Download our app
శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
NEWS   Aug 13,2025 08:38 am
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైఅలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తుగా కట్టు దిట్టమైన భద్రత క‌ల్పించారు శంషాబాద్ ఎయిర్ పోర్టులో. ఈ సంద‌ర్బంగా సంద‌ర్శ‌కుల‌ను అనుమ‌తించేది లేదంటూ స్ప‌ష్టం చేశారు. అనుమానితుల పట్ల సీఐఎస్ఎఫ్ అధికారుల ప్రత్యేక నిఘా పెట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో ముమ్మరంగా తనిఖీలు చేప‌ట్టారు.ఈ నెల 30 వరకు ఈ హైఅలర్ట్ కొనసాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Top News


LATEST NEWS   Feb 21,2026 04:41 pm
‘AI’ తీర్మానంపై 86 దేశాల సంతకాలు
ఢిల్లీ: ‘ఇండియా- AI ఇంపాక్ట్‌ సదస్సు’ విజయవంతమైందని, ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర IT మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై...
LATEST NEWS   Feb 21,2026 04:41 pm
‘AI’ తీర్మానంపై 86 దేశాల సంతకాలు
ఢిల్లీ: ‘ఇండియా- AI ఇంపాక్ట్‌ సదస్సు’ విజయవంతమైందని, ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర IT మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై...
LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
⚠️ You are not allowed to copy content or view source