పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ పెండ్యాల సునీల్ ఏసీబీ వలకు చిక్కాడు. భూమి సర్వే చేసి పంచనామా ఇవ్వడానికి 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. అనంతరం.. ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.