KTR: ఇది ఏడో గ్యారంటీనా? ఆర్టీసీ చార్జీలపై సెటైర్లు
NEWS Aug 12,2025 10:58 am
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాఖీ పండుగ నేపథ్యంలో టీజీఆర్టీసీ టికెట్ చార్జీల పెంపును విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ, పండుగ రోజుల్లో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ నిర్ణయాన్ని “ఏడో గ్యారంటీ”గా పేర్కొని రేపు గిఫ్ట్ కార్డులు పంచాలని కిలాడితేరారు.