ఎయిర్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఢిల్లీ-వాషింగ్టన్ విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది. కార్యాచరణ సవాళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ఇదే రూట్ లో ఇప్పటి వరకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింద ఎయిర్ ఇండియా.