రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రిని క్యాబినెట్ నుండి తొలగించింది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం .ఓట్ల చోరీ విషయంలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడని, కాంగ్రెస్ దళిత మంత్రి కె.ఎన్ రాజన్నపై వేటు వేసింది. గత 2 ఏళ్లుగా సొంత పార్టీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారని ఆరోపించింది పార్టీ.