Logo
Download our app
మాజీ క్రికెట‌ర్ కిర్మాణి ఆత్మ క‌థ ఆవిష్క‌ర‌ణ
NEWS   Aug 11,2025 10:00 am
1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌తేగా నిలిచిన భార‌త జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించిన మాజీ వికెట్ కీప‌ర్ స‌య్య‌ద్ కిర్మాణి ఆత్మ‌క‌థ స్డంప్డ్ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించారు హైద‌రాబాద్ లో . ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ క్రికెట‌ర్లు మ‌హమ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్, సిరాజ్, అమ‌ర్ నాథ్ తో పాటు ఫుట్ బాల్ ఆట‌గాడు ష‌బ్బీర్ అలీ, మంత్రి వివేక్ పాల్గొన్నారు. కిర్మాణి చిన్న‌త‌నంలో హైద‌ర‌బాద్ లో చ‌దువుకున్నాడు. ఈ సంద‌ర్బంగా అజ‌హ‌రుద్దీన్ కిర్మాణితో క‌లిసి ఆడిన మ్యాచ్ ల‌ను గుర్తు చేసుకున్నాడు.

Top News


LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...
LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...
⚠️ You are not allowed to copy content or view source