మాజీ క్రికెటర్ కిర్మాణి ఆత్మ కథ ఆవిష్కరణ
NEWS Aug 11,2025 10:00 am
1983 వరల్డ్ కప్ విజతేగా నిలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించిన మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి ఆత్మకథ స్డంప్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు హైదరాబాద్ లో . ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్లు మహమ్మద్ అజహరుద్దీన్, సిరాజ్, అమర్ నాథ్ తో పాటు ఫుట్ బాల్ ఆటగాడు షబ్బీర్ అలీ, మంత్రి వివేక్ పాల్గొన్నారు. కిర్మాణి చిన్నతనంలో హైదరబాద్ లో చదువుకున్నాడు. ఈ సందర్బంగా అజహరుద్దీన్ కిర్మాణితో కలిసి ఆడిన మ్యాచ్ లను గుర్తు చేసుకున్నాడు.