రాయచోటిలో బీజేపీ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు చిట్వేలు మండలంలో నుంచి బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో భారీ ర్యాలీ రాయచోటి వైపు బయలుదేరింది. ఈ ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాల్చి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సిద్ధాంతాలు, అభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికీ చేరేలా ప్రచారాన్ని బలోపేతం చేస్తామని నాయకులు తెలిపారు.