Logo
Download our app
పీఓకే లోని ఉగ్ర స్థావ‌రాల‌ను మ‌ట్టుబెట్టాం
NEWS   Aug 10,2025 07:52 am
ఐఏఎఫ్‌ ఛీప్‌ ఏపీ సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. మే 9, 10 తేదీల్లో పక్కా ప్రణాళికతో ఆపరేషన్‌ సిందూర్‌ నిర్వహించామ‌న్నారు. మే 9న రాత్రి పాక్‌ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామ‌ని, ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చామ‌న్నారు. S-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌, డ్రోన్‌ వ్యవస్థ బాగా పని చేసిందన్నారు. పాక్‌కు చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చామ‌న్నారు. పాక్‌తో పాటు పీవోకేలోని ఉగ్ర స్థావరాల పైనా దాడులు చేశామ‌ని, ఐదు పాక్‌ జెట్లను కూల్చి వేశామ‌న్నారు.

Top News


LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS   Feb 21,2026 11:05 am
అంబటి, జక్కంపూడి రాజాపై కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు...
LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS   Feb 21,2026 10:59 am
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పసిడి, శనివారం ఉదయం మరోసారి పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రా.) ధర ₹1,57,380 వద్ద...
LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...
LATEST NEWS   Feb 21,2026 10:45 am
ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన ఆలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్...
⚠️ You are not allowed to copy content or view source