పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఉక్రెయిన్కు సంబంధించి తాజా పరిస్థితులను మోదీకి వివరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ . ఈ సందర్బంగా ఇండియాకు రావాలని ఆహ్వానించారు. 23వ భారత్-రష్యా వార్షిక సదస్సు జరగుంది. మోదీ పిలుపునకు సానుకూలంగా స్పందించారు రష్యా అధ్యక్షుడు.