వరుస సెలవులు కావడంతో పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం భూదేవి కాంప్లెక్స్ వద్ద బారులు తీరారు. టోకెన్లు తీసుకునేందుకు టికెట్ కౌంటర్ల వద్ద గంటల తరబడి నిలుచున్నారు. రోజు రోజుకు తిరుమలకు 70 వేలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు.